కావలిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారం

69చూసినవారు
కావలి రూరల్ మండలంలోని తుమ్మలపెంట నుండి కొత్త సత్రం వరకు గురువారం రాత్రి జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ప్రజలకు అభివాదం చేస్తూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్