ఆర్యవైశ్య వ్యాపారులతో ప్రశాంతి రెడ్డి సమావేశం

73చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో గురువారం కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆర్యవైశ్య వ్యాపారులతో ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వ్యాపారులకు ఏ సమస్య ఉన్న అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. వ్యాపారులు అంతా తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నేతలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్