ప్రజాక్షేత్రంలో గెలుపు మాదే-పసుపులేటి సుగుణమ్మ

62చూసినవారు
ప్రజాక్షేత్రంలో గెలుపు మాదే-పసుపులేటి సుగుణమ్మ
కావలి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో మంగళవారం రాత్రి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ ను గెలిపించాలని కోరారు. ప్రజాసేత్రంలో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్