బుచ్చిరెడ్డిపాలెంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారం

56చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజా నగర్ లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జొన్నవాడ సెంటర్ నుంచి ముంబై జాతీయ రహదారిపై రోడ్ షో నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్