బుచ్చిరెడ్డిపాలెంలో టిడిపి నేతలు ఎన్నికల ప్రచారం

69చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక 15వ వార్డులో శుక్రవారం రాత్రి టిడిపి నేతలు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేమిరెడ్డి అర్జున్ రెడ్డి విచ్చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్