గంగపట్నంలో విజయసాయి రెడ్డి ఎన్నికల ప్రచారం

84చూసినవారు
ఇందుకూరుపేట మండలంలోని గంగపట్నంలో మంగళవారం నెల్లూరు జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్