కొడవలూరు: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు

82చూసినవారు
కొడవలూరు: తెలుగుదేశం పార్టీలోకి చేరికలు
కొడవలూరు మండలంలోని ఆలూరుపాడు గ్రామానికి చెందిన భాస్కర్, శ్రీనివాస్ మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసన్న ఓటమి ఖాయమైందన్నారు. రాబోయేది టిడిపి ప్రభుత్వమేనన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్