కోవూరు: ధాన్యలక్ష్మి అలంకరణలో శ్రీదేవి భూదేవి అమ్మవారు

77చూసినవారు
కోవూరు: ధాన్యలక్ష్మి అలంకరణలో శ్రీదేవి భూదేవి అమ్మవారు
కోవూరు నియోజకవర్గం బుచ్చి పట్టణంలోని రామకృష్ణ నగర్ లో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు అయినటువంటి మంగళవారం అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. చుట్టుపక్కల ప్రజలు భారీ తరలి వచ్చి ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని తమ సెల్ ఫోన్ కెమెరాలతో ఫోటోలు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్