పలువురు నాయకులుపై లాఠీ ఛార్జ్

6950చూసినవారు
కోవూరు మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత చోటు చేసుకున్నది. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇరువురు ఈరోజే నామినేషన్ దాఖలు చేశారు. రెండు పార్టీల నాయకులు భారీ సంఖ్యలో తరలి రావడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వెంటనే కలగజేసుకొని లాఠీ ఛార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్