ఆ ఊరిలో అందరూ రాజకీయ ఉద్ధండులే..

81చూసినవారు
ఆ ఊరిలో అందరూ రాజకీయ ఉద్ధండులే..
అవనిగడ్డ నియోజకవర్గంలోని బందలాయి చెరువు అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామం నుంచి ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పే ఉద్ధండులు ఉన్నారంటే మీరు నమ్మలేరు. ఎమ్మెల్యే రమేష్ బాబు, మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ రావు, పిఠాపురం స్వతంత్ర అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి, వైసీపీ మంత్రి అంబటి రాంబాబు-సత్తెనపల్లి, ఆయన సోదరుడు అంబటి మురళి పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వీరంతా బందలాయి చెరువు గ్రామానికి చెందిన వాళ్లు.

సంబంధిత పోస్ట్