విడవలూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం

66చూసినవారు
విడవలూరులో వాలంటీర్లకు వందనం కార్యక్రమం
విడవలూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విచ్చేశారు. మండలంలో విశేష సేవలు అందించిన వాలంటీర్లకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్