శ్రీహరి గజవాహన సేవలో వేమిరెడ్డి దంపతులు

58చూసినవారు
శ్రీహరి గజవాహన సేవలో వేమిరెడ్డి దంపతులు
తిరుమల వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి మలయప్ప స్వామి గజవాహనంపై కొలువుదీరారు. ఈ నేపథ్యంలో శ్రీవారి గజవాహన సేవలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. టీటీడీ సిబ్బందికి దాదాపు 4, 000 మందికి వేమిరెడ్డి దంపతులు వస్త్ర బహూకరణ చేసిన విషయం విధితమే.

సంబంధిత పోస్ట్