మేమందరం ప్రసన్నతోనే ఉంటాం: వైసిపి నేత రమేష్

66చూసినవారు
మేమందరం ప్రసన్నతోనే ఉంటాం: వైసిపి నేత రమేష్
మేమందరం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తోనే ఉంటామని ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట వైసీపీ నేత కదురు రమేష్ అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిన్నటి రోజున కొంతమంది డేవిస్ పేట నుండి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కదురు రమేష్ అనుచరులు కూడా టీడీపీలో చేరారని అతను ఒంటరిగా మిగిలిపోయారని వార్తలు వచ్చాయి. ఇవి అన్ని అపోహలేనని, మేము వైసీపీలోనే ఉన్నామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్