వైసీపీని గెలిపించండి: రజత్ కుమార్ రెడ్డి

57చూసినవారు
వైసీపీని గెలిపించండి: రజత్ కుమార్ రెడ్డి
ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే ప్రసన్న కుమారుడు రజత్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు సురేష్ రెడ్డి, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్