వరద బాధితులకు రూ.15లక్షల ఆర్థిక సహాయం

78చూసినవారు
వరద బాధితులకు రూ.15లక్షల ఆర్థిక సహాయం
నెల్లూరు జిల్లా మత్స్యకార కమ్యూనిటీ పరంగా విజయవాడలో వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు మత్స్యకారుల తరఫున 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కి అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్థిక సహాయాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. పలువురు మత్స్యకార నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్