కార్పొరేషన్ లో తీవ్ర ఉద్రిక్తత

67చూసినవారు
నెల్లూరు నగర కార్పొరేషన్ లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో గురువారం పెండింగ్ భవన నిర్మాణాల సమస్యలపై జరిగిన సమావేశం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సమావేశానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో పాటు పలువురు కార్పొరేటర్లు, ఆయన అనుచరులు లోనికి వెళుతుండగా అక్కడ విధుల్లో ఉన్న నాలుగవ పట్టణ సీఐ అల్తాఫ్ హుస్సేన్ కోటంరెడ్డి అనుచరులను అడ్డుకోవడంతో వివాదం మొదలైంది.

సంబంధిత పోస్ట్