నెల్లూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్

1856చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు నగరంలోని విఆర్సి గ్రౌండ్స్ కు శనివారం మధ్యాహ్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి విజయ్ సాయి రెడ్డి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి కాన్వాయ్ లో బహిరంగ సభకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్