మధ్యప్రదేశ్లోని జబల్పూర్కు చెందిన సంకల్ప్ విహార్ అనే రైతు తన పొలంలో విలువైన, అరుదైన మామిడి పండ్ల సాగు చేస్తున్నాయి. ఆయన తన పొలంలో మియాజాకి మామిడి రకాన్ని పెంచుతున్నాడు. ఈ మామిడి కిలో ధర రూ.2.7 లక్షలు ఉంటుంది. వీటిని జపాన్లో వేలంపాట నిర్వహించి మరీ కొనుక్కుంటారు. ఇక సంకల్ప్ విహార్ తన మామిడి తోటకు 11 విదేశీ, 3 స్వదేశీ జాతులకు చెందిన కుక్కలు, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశాడు.