కిటకిటలాడిన వైసీపీ కార్యకర్తల సమావేశం

60చూసినవారు
నెల్లూరు నగరంలోని ఎంసీఎస్ కళ్యాణ మండపంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పలు ప్రాంతాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎమ్మెల్సీ పర్వత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్