ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ మేయర్ మర్యాదపూర్వక భేటీ

77చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ మేయర్ మర్యాదపూర్వక భేటీ
అమరావతిలోని సచివాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుతో నగర డిప్యూటీ మేయర్ పి.రూప్ కుమార్ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నెల్లూరు రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్