మంత్రి పొంగూరు నారాయణతో గుంటూరు రేంజ్ ఐజి భేటీ

81చూసినవారు
నెల్లూరులో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసానికి సోమవారం గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణకు గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం పలు కీలక విషయాలు గురించి చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్