వైసీపీ లో చేరిన జనసేన జిల్లా అధ్యక్షులు

1549చూసినవారు
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గత ఆరు సంవత్సరాలుగా బలోపేతానికి కృషి చేస్తున్న మనుక్రాంత్ నెల్లూరు నగర సీటును చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్