నెల్లూరు పార్లమెంటు సభ్యులు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తో వైఎస్ఆర్ సీపీ మలిరెడ్డి కోటా రెడ్డి గురువారం ఎంపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు సుమారు అరగంటసేపు పలు అంశాలను చర్చించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మరింత మందిని పార్టీలో చేర్చేందుకు వారు వ్యూహ రచన చేశారు.