ప్రజా సమస్యలను పరిష్కరించండి: అదనపు కమిషనర్

79చూసినవారు
ప్రజా సమస్యలను పరిష్కరించండి: అదనపు కమిషనర్
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. అదనపు కమిషనర్ శర్మద పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అనధికార కట్టడాలు, కాలువల పూడికలు, ఆస్తి పన్నులకు సంభందించిన అంశాలపై ప్రజల నుంచి అర్జీలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్