యాదవుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అదాల

2228చూసినవారు
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కనుపర్తిపాడులో శుక్రవారం యాదవుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ యాదవుల అభివృద్ధికి వైసిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు. నగర మేయర్ స్రవంతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్