వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం

74చూసినవారు
వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం
నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గణేష్ ఘాట్ లో.. బుధవారం అత్యంత వైభవంగా సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం జరిగినది. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో గంగా హారతి, మహిళా శోభాయాత్ర, కోలాటం, కేరళ వాయిద్యం, సంస్కృతిక కార్యక్రమాలతో అత్యంత వైభవంగా గణేష్ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు నెల్లూరు ప్రజానీకం అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను వీక్షించారు.

సంబంధిత పోస్ట్