వైద్య శిబిరాలను సందర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్

83చూసినవారు
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శుక్రవారం ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న వారిని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించాలని తెలిపారు. వరదల కారణంగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉందని దానిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

సంబంధిత పోస్ట్