దొంగతనానికి గురైన బంగారు నగలను ఇప్పించాలి

65చూసినవారు
2024 ఫిబ్రవరి 5న జరిగిన దొంగతనంలో భాగంగా నెల్లూరు రూరల్ పోలీసులు రికవరీ చేసిన 8500 నగదును మాత్రమే ఇచ్చారని, దొంగతనానికి గురైన నాలుగున్నర సవర్ల బంగారు నగలను పోలీసులు దొంగల నుండి రికవరీ చేసి ఇవ్వాలని బాధితులు నాగరాజు కోరారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో గురువారం మాట్లాడుతూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆరు నెలల క్రితం తమ ఇంట్లో జరిగిన దొంగతనానికి సంబంధించి ఫిర్యాదు చేసిన నగలను రికవరీ చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్