నెల్లూరు రురల్ లో పర్యటించిన వేమిరెడ్డి, కోటంరెడ్డి

566చూసినవారు
నెల్లూరు రూరల్ పరిధిలోని 18వ డివిజన్ సర్వేపల్లి కాల్వ కట్టపై ఆదివారం నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న నేతలు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికలకు ఇక 35 రోజుల సమయం ఉందని, ప్రతి ఒక్కరూ సిద్ధం అవ్వాలని పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్