ముత్తుకూరు: పంచాయతీ సమావేశం నుంచి వార్డు సభ్యులు నిష్క్రమణ

61చూసినవారు
ముత్తుకూరు: పంచాయతీ సమావేశం నుంచి వార్డు సభ్యులు నిష్క్రమణ
ముత్తుకూరు పంచాయతీ సమావేశం నుంచి ఆరు మంది వార్డు సభ్యులు నిష్క్రమణ చేశారు. ముత్తుకూరు గ్రామపంచాయతీలో వివిధ పనులు నిర్వహించేందుకు పోస్టులు భర్తీ నిమిత్తం టెండర్లు ఆమోదం కొరకు పంచాయతీ పాలకవర్గం పంచాయతీ సమావేశాన్ని సోమవారం నిర్వహించింది. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కావాలని అజెండాలో రూపొందించారు. సర్పంచి హాజరు కావడంలో జాప్యం కావడంతో 6 మంది నిష్క్రమించారు.

సంబంధిత పోస్ట్