ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఏ శిక్షకైనా సిద్ధం: బాలసుబ్రమణ్యం

66చూసినవారు
ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఏ శిక్షకైనా సిద్ధం: బాలసుబ్రమణ్యం
వెంకటాచలం మండలంలోని గొలగమూడిలోని భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి సంబంధించి ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు రుజువు చేసిన ఏ శిక్షకైనా సిద్ధమని రిటైర్డ్ ఐఏఎస్, ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ అధికారి బాల సుబ్రహ్మణ్యం ప్రకటించారు. గొలగమూడి లోని ఈవో కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా గొలగమూడి ఆశ్రమం అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని తెలిపారు.

సంబంధిత పోస్ట్