వెంకటాచలం: వీ ఎస్ యూ క్రీడా కారులను అభినందించిన ఉపకులపతి

80చూసినవారు
వెంకటాచలం: వీ ఎస్ యూ క్రీడా కారులను అభినందించిన ఉపకులపతి
వెంకటాచలం పరిధిలోని కాకుటూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని పరిపాలన భవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్. విజయ భాస్కర రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత ఇంటర్-కాలేజియేట్ గేమ్స్ టోర్నమెంట్‌ విజేతలను అభినందించారు. మేన్ గేమ్స్ టెన్నిస్ సింగిల్స్, డబుల్స్ కేటగిరీలో రన్నర్లుగా హేమంజనేయులు (మెరైన్ బయాలజీ విభాగం), ఎ. శ్రీనివాసరావు (కెమిస్ట్రీ విభాగం) నిలిచారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్