డప్పు కళాకారులను ఆదుకోవాలి

73చూసినవారు
డప్పు కళాకారులను ఆదుకోవాలి
డప్పు నమ్ముకుని జీవనం సాగిస్తున్న కళాకారులను ఆదుకోవాలని ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు గద్దల మునెయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం వెంకటగిరిలో కళాకారులతో కలిసి నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు అనేక హామీలు ఇచ్చారని తెలిపారు. పింఛను పెంపుపై సంతకం చేశారని, డప్పు కళాకారులకు పింఛను అమలు గురించి పట్టించుకోలేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్