మైనింగ్ పై ప్రజాభిప్రాయం సేకరణ

51చూసినవారు
మైనింగ్ పై ప్రజాభిప్రాయం సేకరణ
ప్రజల అభిప్రాయాలను అమలు చేయాల్సిన బాధ్యత మైనింగ్ యజమానులపై ఉంటుందని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ తెలిపారు. సైదాపురం మండలంలోని జోగిపల్లి సమీపంలోని స్టార్ మినరల్స్ ఆధ్వర్యంలో బుధవారం పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఆయన మాట్లాడుతూ జోగిపల్లిలో సర్వే నంబర్ 11ఎ, 11బీలో 7. 83 హెక్టార్లలో మైనింగ్ నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ప్రజాభిప్రాయా సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్