రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: రోజా

55చూసినవారు
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: రోజా
వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా స్పందించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. వరుసు అత్యాచారాలు, హత్యలతో ఏపీని 'అత్యాచారంధ్రప్రదేశ్‌'గా కూటమి సర్కార్ మార్చేసిందని విమర్శించారు. తల్లుల గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా? అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలను రోజా ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్