రైలుఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి(వీడియో)

66చూసినవారు
TG: రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి చెందిన సంఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరులు రాత్రి నిద్రిస్తున్న సమయంలో.. ఒక్కసారిగా గొర్రెలు రైలు పట్టాల మీదకి చేరుకున్నాయి. ఈ సమయంలో గుర్తు తెలియని రైలు వాటిని ఢీకొట్టడంతో శీర్ష గ్రామానికి చెందిన నజభీమయ్య అనే వ్యక్తికి సంబంధించిన 170 గొర్రెలు, 10 మేకలు మృతి చెందాయి. మృతి చెందిన జీవాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్