సంక్షేమమే కాదు.. అభివృద్దిపై దృష్టి పెట్టాం: గోరంట్ల

83చూసినవారు
సంక్షేమమే కాదు.. అభివృద్దిపై దృష్టి పెట్టాం: గోరంట్ల
ఏపీ రాష్ట్రంలో సంక్షేమమే కాదు.. అభివృద్ధిపై దృష్టి పెట్టామని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పింఛను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచామన్నారు. అలాగే అన్న క్యాంటీన్లు కూడా తెరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్