జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్,
జనసేన పార్టీ అభ్యర్థులు చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా మంగళవారం జగ్గయ్యపేట పట్టణంలో స్థానిక కోదాడ రోడ్ లో గల
జనసేన పార్టీ కార్యలయంలో విజయోత్సవ వేడుకలు
జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీరాం చినబాబు పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గెలువులో పవన్ కళ్యాణ్, జనసైనికులు కృషి ఎంతో ఉంది అని అన్నారు.