మైలవరంలో కౌంటింగ్ పై ఉద్యోగులకు అవగాహన

82చూసినవారు
కౌంటింగ్ విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి నిబంధనలను సక్రమంగా అవగాహన చేసుకోవాలని మైలవరం రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం మైలవరం లోని లక్కిరెడ్డి బాల్రెడ్డి కళాశాలలో కౌంటింగ్ ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమంలో జెసి మాట్లాడారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా లెక్కింపు కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సూచించారు. అనుమతి పత్రాలు ఉన్న ఏజెంట్లను మాత్రమే లోనికి అనుమతించా లని తెలిపారు.

సంబంధిత పోస్ట్