బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది: తహశీల్దార్

64చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలంలో వరద ముంపుకు గురైన వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని..తహశీల్దార్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో నీట మునిగిన వస్తువులకు, దుస్తులకు, తోపుడు బండ్లకు, ఆటోలకు, ప్రభుత్వం ఎంతెంత అందిస్తుంది, దీనిని ఏవిధంగా పొందాలి అనే విషయాలను మీడియాకు వివరించారు.

సంబంధిత పోస్ట్