మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని కాపాడిన పోలీసులు

1546చూసినవారు
మట్టిలో కూరుకుపోయిన వ్యక్తిని పోలీసులు కాపాడిన ఘటన గురువారం వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామానికి సమీపంలో అమలద్భవి హోటల్ పక్కన ఉన్న కల్వర్టు క్రింద బురదలో కూరుకుపోయిన గుర్తు తెలియని వ్యక్తిని పోలీసులు గుర్తించి అతనిని శుభ్రపరిచి కానిస్టేబుల్స్ దేవయ్య, శ్రీధర్ లు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్