గంపలగూడెం లో మాజీ ఎమ్మెల్యే పర్యటన

63చూసినవారు
తిరువూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాస్ గురువారం గంపలగూడెం మండలం తోట మూల గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసిపి పార్టీ అధికారంలో వచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్కు ఘన స్వాగతం పలికారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్