సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం

68చూసినవారు
సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం
గంపలగూడెం మండలం పెనుగొలను లో శనివారం షిర్డీ సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో హిందీ భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హిందీని భారత దేశ అధికార భాషగా మార్చటానికి కృషి చేసిన రాజేంద్ర సింహా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటి పై నడిపేందుకు హిందీ భాష ఆనాడు ఎంతో దోహదపడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శీలం లక్ష్మారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్