జగన్ పాలన లో ప్రజలకు సకల సౌకర్యాలు

64చూసినవారు
తిరువూరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసు సతీమణి ఉమ్మడి కృష్ణా జిల్లా మాజీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి బుధవారం రాత్రి తిరువూరు మండలం మునకొల్లు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసిపి పార్టీకి ప్రజలు అందరూ అండగా ఉండాలని కోరారు. జగన్ ముఖ్యమంత్రి మళ్లీ అయితేనే సంక్షేమ పథకాలు అందుతాయని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన లో ప్రజలకు సకల సౌకర్యాలు అందయ్యాయి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్