ప్రజలు ఆ రెండు పార్టీలను నమ్మవద్దు

63చూసినవారు
తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేను అవమానించి పంపించారని తిరువూరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కీ పోగు వందన కుమార్ ఆరోపించారు. బుధవారం రాత్రి ఏ కొండూరు మండలం అట్ల ప్రగడ, పాత కొండూరు, కొత్త కొండూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆ రెండు పార్టీలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. బీఎస్పీ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్