టిడిపి అభ్యర్థులను గెలిపించుకోవాలి

54చూసినవారు
టిడిపి కూటమిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తిరువూరు టిడిపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొలికిపోడు శ్రీనివాసరావు అన్నారు. బుధవారం రాత్రి విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌదీ అరేబియా కు చెందిన ఎన్నారై కొండ పర్వలో మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వాలని అన్నారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్