వైసీపీ పార్టీ రాజధాని లేకుండా చేసింది

85చూసినవారు
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవ్వాలని విజయవాడ టిడిపి కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని అన్నారు. బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామంలో తిరువూరు టిడిపి అభ్యర్థి శ్రీనివాసరావు తో కలిసి రోడ్ షో చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఘనత వైసిపి పార్టీకి దక్కిందన్నారు. మూడు రాజధాని పేరుతో ప్రజలను మభ్య పెడుతున్నారని వైసీపీ పార్టీపై మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్