వెస్ట్ లో ఉన్న ప్రజలకు నీ అవసరం లేదు

50చూసినవారు
విజయవాడ వైసీపీ పశ్చిమ నియోజకవర్గం ఎంమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం షేక్ ఆసిఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా నామినేషన్ కు ప్రజలు స్వచ్ఛందంగా రావడం సంతోషంగా ఉంది అన్నారు. సుజనా చౌదరి పిట్టల దొర మాదిరి మాటలు చెబుతున్నాడు అని మండిపడ్డారు. వెస్ట్ కాంసెన్సీ ప్రజలకు ఏం మాత్రం నీ అవసరం లేదని, ముందు బ్యాంకులకు ఎగ్గొట్టిన సొమ్మును కట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్