అమ్మవారిని దర్శించుకున్న టిడిపి ఎంపీ అభ్యర్థి

69చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శుక్రవారం ఇంద్రకీలాద్రి కొండపై అమ్మవారిని విజయవాడ ఉమ్మడి అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని దర్శించుకున్నారు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా అమ్మవారు ఆశీస్సులు అందుకున్నారు. రాబోయే ది మా ప్రభుత్వం రావాలని అమ్మవారికి ప్రార్థిస్తూ ప్రజల దీవెనలతో అత్యధిక మెజారిటీతో గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్