విభజన తర్వాత పదేళ్లు పాలించిన టీడీపీ-వైసీపీ ప్రభుత్వాలు విజయవాడను అభివృద్ధి చేయకపోగా భ్రష్టు పట్టించాయని సెంట్రల్ నియోజకవర్గ సీపీఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి వల్లూరు భార్గవ్ తో కలసి మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. పార్టీలు మార్చేవారిని, ఎన్నికల సమయంలో కనపడే వారిని కాకుండా ప్రజల్లో వుండే వారిని గెలిపించాలని అన్నారు.